NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్డీటీ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ప్రభుత్వ పాఠశాలలో చదవి పదవ తరగతి ఫలితాలలో 500 పైగా మార్కులు సాధిం చిన విద్యార్థినీ, విద్యార్థుల నుంచి ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్డిటి సెట్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీటీ ఏటీఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ ఇంటర్ తో పాటు అరు సంవత్సరాల వరకు ఆర్డిటి సంస్థ ఉచితంగా చదివిస్తుందని ఆన్నారు. అర్హులైన విద్యా ర్థులు ఈనెల 15తేదీలోపు ఎమ్మిగనూరు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీస్ లో దరఖాస్తులను అందజేయాలన్నారు. దరఖాస్తుచేసుకున్నవిద్యార్థులకు(ఆర్డీటీసెట్) ఈ నెల 29న ఆదోనిలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

About Author