PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాకుంభాభిషేక మహోత్సవానికి మంత్రివర్యులకు ఆహ్వానం

1 min read

పల్లెవెలుగు వెబ్​ శ్రీశైలం:  శ్రీశైల మహా క్షేత్రంలో జరుగునున్న మహా కుంభాభిషేకానికి రాష్ట్ర మంత్రులను ఈవో లవన్న శ్రీశైలంలో జరిగిన మహా కుంభాభిషేకానికి  ఆహ్వానించారు మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవం శ్రీశైల దేవస్థానం  ఘనంగా నిర్వహిస్తోంది  కుంభాభిషేక మహోత్సవానికి పలువురు మంత్రులను ఆహ్వానించారు వారిలోఅటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  రెవెన్యూశాఖ మంత్రివర్యులు  ధర్మాన ప్రసాదరావు వార్లను కలిసి మహా కుంభాభిషేకానికి ఆహ్వానించారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కె. జవహర్రెడ్డి మహాకుంభాభిషేక మహోత్సవానికి  ఆహ్వానించారు ఆలయ ఈవో లవన్న ఆలయ అర్చకులు వేద పండితులు మంత్రులకు ప్రధాన కార్యదర్శి కి వేద ఆశీర్వచనం స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలను అందజేశారు.

About Author