NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలెక్టర్​ ను కలిసిన ఇరిగేషన్​ సి.ఈ.

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు :  కర్నూలు ఇరిగేషన్​ చీఫ్​ ఇంజనీర్​ ( సి.​ఈ) కబీర్ బాష మంగళవారం కలెక్టర్​ పి. రంజిత్​ బాషను మర్యాద పూర్వకంగా కలిశారు.  ఇరిగేషన్​ ఇన్​చార్జ్​  సి​.ఈ.గా ఉన్న కబీర్​ బాష కు రెగ్యులర్​ సి​.ఈ.గా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్​ లో కలెక్టర్​ పి. రంజిత్​ బాషను కలిసిన సి..ఈ.కబీర్​  బాష … ఉన్నతాధికారులు ఇచ్చిన పనులను మరింత బాధ్యతగా చేస్తానని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సి.ఈ. కబీర్​ బాష వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *