NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదాయం కోసం మీరు, మేము అనటం స‌రికాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిధుల విషయంలో కేంద్రాన్ని ఉద్దేశించి రాష్ట్రా లు ‘మీరు, మేము’ అనడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇలాంటి భావాలతో దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదన్నారు. ఎక్కువ ఆదాయం వస్తున్న రాష్ట్రాలు తమకు మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడాన్ని కేంద్ర మంత్రి తప్పుపట్టారు. రాష్ట్రాల ఆదాయం దేశం కోసమే అని ఆర్థిక మంత్రి తెలిపారు. ఉచిత హామీలను అమలుచేయడానికి నిధులివ్వాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అడగకూడదన్నారు. హామీలు ఇచ్చేటప్పుడే బడ్జెట్‌ గురించి రాష్ట్రాలు ఆలోచించుకోవాలని చెప్పారు.

                                   

About Author