PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్త‌రాంధ్ర‌లో నాగ‌బాబు ప‌ర్య‌ట‌న ఖ‌రారు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన కీల‌క నేత కొణిదెల నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 2న విజయనగరం జిల్లా, 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్దేశం చేస్తారు. నాగబాబు సమక్షంలో జనసేన‌ పార్టీలో వివిధ పార్టీలు నాయకులు చేరనున్నట్లు సమాచారం.

                                 

About Author