NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హేష్ బాబుకు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట‌ సినిమాకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్‌ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ‍ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్‌ కృతజ్ఞతలు తెలిపింది.

                                

About Author