PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ నీళ్లివ్వడంపై లేదెందుకు జగన్..?

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొనసాగించడం చేతగాని జగన్ స్టిక్కర్లు వేసుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకాడటం లేదు. పేదల దాహార్తి తీర్చేందుకు నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరులో మా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ఇది. ఈ పథకానికి నీళ్లివ్వకుండా పాడుబెట్టిన వైసిపి సర్కారు… తమ పార్టీ స్టిక్కర్లు మాత్రం వేసుకుంది. స్టిక్కర్లపై ఉన్న శ్రద్ధ సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడంపై లేదేమీ జగన్మోహన్ రెడ్డీ..అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెల్ఫీ తో ప్రశ్నించారం.

About Author