PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే.. ఎమ్మెల్యే కాటసాని..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైసిపి అని మంగళవారం నాడు (గడివేముల) మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో  3000 రూపాయల పెంచిన పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట ముంచుతాడని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ నాగమద్దమ్మ జెడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి. అన్ని గ్రామాల వైసీపీ నాయకులు పించన్దారులు పాల్గొన్నారు.

About Author