PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ నిర్ణ‌యం మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహారాష్ట్రలో రెండు శాసన రాజధానులు ఉన్నాయి. వాటినే మేము వృధా అనుకుంటున్నాం. అలాంటిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇదేలా సాధ్యం? ఇది మూర్ఖపు నిర్ణయం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై పార్లమెంట్‌లో చర్చకు వస్తే అమరావతికే మద్దతు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు.

                                               

About Author