NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌జ‌ల ప్రాణాల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ చెల‌గాటం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలతో జగన్‌ సర్కార్‌ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2 బినామీ కంపెనీల కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. హెరిటేజ్ పాలతో కల్తీ మద్యం బ్రాండ్‌లను పోలుస్తారా? అని ప్రశ్నించారు. బేవరేజస్ ఫోరెన్సిక్ ఆడిట్‌కి సర్కార్ సిద్ధమా? అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు.

                                             

About Author