PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీజేఐకి జ‌గన్ రాసిన లేఖ బ‌హిర్గతం పై నేడు విచార‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సీజేఐకి జ‌గ‌న్ రాసిన లేఖ బ‌హిర్గతం కావ‌డం పై సుప్రీం కోర్టులో విచారణ జ‌ర‌గ‌నుంది. ఈ లేఖ బ‌హిర్గతం కావడం పై చర్యలు తీసుకోవాల‌ని న్యాయ‌వాది సునీల్ కుమార్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ ఈ రోజు విచార‌ణ‌కు రానుంది. సుప్రీం కోర్టులో ఈ లేఖ పై విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు. లేఖ బ‌హిర్గతం చేసి న్యాయ‌స్థానాల పై ఉన్న న‌మ్మకాన్ని వ‌మ్ము చేశార‌ని పిటిష‌న‌ర్ అన్నారు. ముగ్గురు జ‌డ్జిల‌తో కూడిన త్రిస‌భ్య క‌మిటీ ఈ విచార‌ణ చేయ‌నుంది.

About Author