PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జైన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  నగరం లోని ST JOSEPH’s College లో జైన్ సేవ సమితి వారి ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. జైన్ సేవ సమితి వారు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గకి ఘనంగా స్వాగతం పలికి శాలువా మరియు బొకేలతో సత్కరించారు.ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వం ఆట పోటీలను ప్రోత్సహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకరం చుట్టిందన్నారు.JPL టోర్నమెంట్ లీగ్ లో పాల్గొన్న వారిని అభినందనలు తెలిపి విజేతాలను శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైన్ సేవ సమితి వారు పాల్గొన్నారు…చట్ట ప్రకారం 26 వేలు వేతనంతో పాటు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు. సమ్మె కు మద్దతుగా సిపిఎం హమాలి సంఘం అధ్యక్షులు గుత్తి నరసింహులు కొవ్వొత్తుల చేతబట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మండల నాయకురాలు సుజాత, ఇందుమతి, భార్గవి, సి, ఐ టి యు సంజమ్మ, రజిని, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author