NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో మ్యాజిక్ – మహత్తులు – సైన్స్ అనే అంశం పై రెండు రోజుల(4th,5th) రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం… విజ్ఞాన దర్శిని. హైదరాబాద్ రమేష్ బృందం అధ్వర్యంలో కర్నూల్ నందలి జన విజ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా కార్యాలయం (క్రిష్ణా కాంత్ ప్లాజా,బిర్లా కాంపౌండ్, బ్రహ్మ రెడ్డి హెర్నియా సెంటర్) లో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ హాజరు కావడం జరిగింది..జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్, జనరల్ సెక్రెటరీ ప్రతాపరెడ్డి,జాతీయ కమిటీ నాయకులు రమణా రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అధ్యక్షులు శేషాద్రి రెడ్డి, మంజుర్ భాష, యోహాను, సమతా నాయకులు సుజాత,జాతీయ మేజిక్ కమిటీ అధ్యక్షులు హరేరామ్,ప్రజా పరిరక్షణ వేదిక రామ కృష్ణా రెడ్డి,ఉత్సాహంగా పాల్గొన్న యువత అన్ని జిల్లాల నుండి పాల్గొన్న కార్యకర్తలు.

About Author