PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జంగారెడ్డిగూడెం సారా మృతుల‌కు రూ. ల‌క్ష సాయం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో టీడీఎల్పీ బృందం సోమవారం పర్యటించనుంది. సారా మృతుల కుటుంబాలను పరామర్శించనుంది. బాధిత కుంటుంబాలకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లక్ష రూపాయల చొప్పున సహాయం చేయనున్నారు. ఆ సాయాన్ని మృతుల కుటుంబాలకు టీడీపీ బృందం అందించనుంది. జంగారెడ్డి గూడెం మృతులకు న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని టీడీపీ చెబుతోంది.

                                          

About Author