NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనవరి 31.. రైతు విద్రోహ దినం !

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం.. జనవరి 31ని ‘రైతు విద్రోహ దినం’గా పాటించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లకు తలొగ్గొన కేంద్రం.. డిసెంబరు 9న ఇచ్చిన లేఖతో తాము ఉద్యమాన్ని విరమించామని, కానీ.. కేంద్రం ఇప్పటికీ అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు.

         

About Author