NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్పీని కలిసిన జేసీ–3

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జాయింట్​ కలెక్టర్​ –3(ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు సోమవారం ఎస్పీ డా. ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీని కలిసిన జేసీ–3 పుష్పగుచ్చం అందజేసి.. సంతోషం వెలిబుచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ డా. ఫక్కీరప్పను కలిసినట్లు జేసీ–3 ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు.

About Author