PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జెఈఈ అడ్వాన్డ్స్​’లో సత్తా చాటిన సంజీవ వర్ధన

1 min read

పల్లెవెలుగు,చాగలమర్రి: మండలం లోని  శెట్టివీడు గ్రామానికి చెందిన  రైల్వే శాఖలో లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్న తలారి సంజీవ రాయుడు కుమారుడు తలారి సంజీవ వర్ధన్ జె ఈ ఈ అడ్వాన్స్డ్ పరీక్షలో సత్తా చట్టారు. అల్ ఇండియా మొతం మీద 2179 ర్యాంకు పొంది రికార్డు సృష్టించాడు. కేటగిరీ ప్రకారం 40 ర్యాంకు సాధించి మరొక సంచలనం సృష్టించారు. ఇటీవల జరిగిన జె ఈ ఈ మెయిన్స్ లో కూడా మంచి ర్యాంకు సాధించాడు.ఇంతటి స్థాయి కి నేను చేరుకోవడానికి మా తల్లిదండ్రుల, గురువుల సహాయ సహకారాలే కారణం అన్నారు. విద్యార్థి సంజీవ వర్ధన్ ను పలువురు అభినందించారు.

About Author