NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగ భద్రత సమస్యలపై  వి వో ఎ ల వినతి పత్రం ..

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలో. వైయస్సార్ ఆసరా  ప్రోగ్రాం కు హాజరైన. డి ఆర్ డి ఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం. సీఈఓ మహమ్మద్ ఇంతియాజ్ కి శనివారం నాడు వి వో ఎ లు వినతిపత్రం అందజేశారు .పొదుపు లక్ష్మీ ఆఫీసులో కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని. హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలని. గుర్తింపు కార్డులు ఇవ్వాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని. రాజకీయ జోక్యాన్ని నివారించాలని .గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని.  వివోఏల సమస్య పైన సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వీ వో ఏ ల జిల్లా నాయకులు కే భాస్కర్ మండల నాయకులు పెద్దరాజు. విల్సన్ బాబు. రామలక్ష్మి. చంద్రావతి. రజిని .మహాలక్ష్మి విజయలక్ష్మి. శారద. తదితరులు పాల్గొన్నారు.

About Author