NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిలియ‌న్ మార్చ్ కు సిద్ధ‌మైన ఉద్యోగ సంఘాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. డిమాండ్ల సాధనకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. సీసీఎస్ స్థానంలో తెచ్చిన ఓపీఎస్‌ వల్ల ప్రయోజనం లేదని, సీపీఎస్ రద్దు చేయకుంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

                                     

About Author