PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్యాంపస్ ప్లేస్మెంట్ లో 60 మంది విద్యార్థునులకు ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్​, ఏలూరు: స్థానిక సెయింట్ థెరిస్సా మహిళ కళాశాలలో 6-03-03 -2022న BBA,MBA, MSC, MA విద్యార్థినులకు క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించ బడినది. ఈ డ్రైవ్ లో ‘BBA, MBA, MSC MA  చివరి సంవత్సరం చదువయన్న దాదాపు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డ్రైవ్ లో  శ్రీచైతన్య టెక్ని స్కూల్స్, మరియు Inno School  Pvt Ltd పాల్గొన్నాయి. ఈ డ్రైవ్ లో  విద్యార్థినులను వివిధ దశల్లో ఇంటర్యూ చేసినారు. 80 మంది విద్యార్థినులకు గాను 63 మంది ఉద్యోగం పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా:సి మరి యట్ట డిమెల్లో ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమంలో  చైతన్య విద్య సంస్థల ఎకడమిక్ కోఆర్డినేటర్ ఉదయ భాస్కర్ మరియు Inno school pvt  Ltd Banglore కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

About Author