PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్సీపి నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి మండలంలో రాంపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కి చెందిన వారు భారీగా టిడిపిలోకి చేరారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి  కే.యి.శ్యామ్ కుమార్ సమక్షంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న, ఊరు ఆవుల పెద్దయ్య, కురువ రంగన్న, కురువ మల్లికార్జున, మద్దికేర ఓబులేసు, మారికి కోదండ, బావిగడ్డ పెద్ద ఓబులేసు, ఏకాశి ప్రసాద్, ముట్టి వెంకట్ రాముడు, మద్దికేర పరుశురాముడు, కిష్టయ్య, బుగ్గల బ్రహ్మయ్య, మహేష్ మద్దికేర సుఖాలు,మారికి పెద్దయ్య, చిట్యాల రంగన్న, చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు  తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.ఈమేరకు టిడిపి ఇన్చార్జి కేఈ శ్యాం కుమార్ రాంపల్లి గ్రామస్తులను తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకట రాముడు, మనోహర్ చౌదరి, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

About Author