PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 23 వ వార్డ్ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా ప్రతుల్ ల సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్  నజీర్ అహ్మద్  మరియు 23 వ వార్డ్ కౌన్సిలర్ చంద్రమోహన్ రెడ్డి  కుమారుడు తరుణ్ రెడ్డి  ఆధ్వర్యంలో 23 వ వార్డ్ టీడీపీ నాయకులు జె.ఎల్.ప్రసాద్ తో పాటు శివ, యోగి, ఉపేంద్ర, హుస్సేని,సుంకన్న, మహేష్, మధు,చిన్న సుంకన్న మహేశ్వరి,మహాదేవి,జమ్మక్క,వీరి తో పాటు 150 మందిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని సాదరంగా ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి,భాస్కర్,రాజశేఖర్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author