NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నుండి టిడిపి లోకి పది కుటుంబాల చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్నికల ప్రచారం లొ భాగంగా  బొల్లవరం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ,రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి, రాష్ట్రం బాగుండాలంటే  నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, మంగళవారం నాడు స్థానిక టిడిపి నాయకురాలు మాజీ సర్పంచ్ బత్తుల సుభద్రమ్మ. గౌరు చరితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బొల్లవరం గ్రామానికి చెందిన వైసిపి నుండి 10 కుటుంబాలు కొండ రాజు,జల్ల సుంకన్న,గుండ ప్రసాద్,బోయిని సుబ్బా రాయుడు, జళ్ల వెంకటేశ్వర్లు,కొండ రాజు జయమ్మ, జల్లా సావిత్రి,ఉవ్వల నాగేంద్ర,గుండ్ల గాయత్రి, పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, వీరిని చరితమ్మ పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి.టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author