NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  శుక్రవారం నాడు పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి సమక్షంలో గడిగరేవుల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు పరమేశ్వర్ రెడ్డి బుగ్గారెడ్డి 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి వారికి గౌరూ చరిత రెడ్డి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి విధానాలను నచ్చి పార్టీలో చేరడం జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.

About Author