PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కోడుమూరు నియోజకవర్గ బెలగల్ మండలం వీరన్న గౌడ్,పొలకల్ తిమ్మప్ప  అధ్వర్యంలో
ఎనగండ్ల గ్రామానికి చెందిన
50 కుటుంబాలు తిమ్మప్ప  చంద్రశేకర్ మాజీ జెడ్పీటీసీ  అధ్వర్యంలో వైసిపి నాయకులు కార్యకర్తలు కర్నూల్ లోని తెలుగుదేశం పార్టీసీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి  కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూనాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. టీడీపీలోకిచేరినవారు ఎంపీటీసీ తిమ్మలమ్మ,ఉప సర్పంచ్ గిడ్డయ్య,స్కూల్ ఛైర్మెన్ కిషోర్,3వ వార్డు సభ్యులు నాగరాజు,2వ వార్డు సభ్యులుకృష్ణయ్య,4వ వార్డు మహేశ్వరమ్మ,1వ వార్డు సభ్యులు ఆంజనేయులు,CH. వెంకటేష్,కుమార్, నాగరాజు,మురళి,గురుస్వామి,శంకర్ గౌడ్  ఈ కార్యక్రమంలో  మండల నాయకులు కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.

 

 

About Author