NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూ.ఎన్టీఆర్ సేవ‌లు వినియోగించుకుంటాం : సోము వీర్రాజు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూనియర్ ఎన్టీఆర్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే తాము ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి.

                                               

About Author