PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నను దర్శించుకున్న జస్టిస్ డా.బి.శివ శంకరరావు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న జస్టిస్ డాక్టర్ బి శివ శంకర్ రావు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. జస్టిస్ ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం వేద పండితులు  వేద ఆశీర్వచనం చేశారు.

About Author