PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు టిడిపి పార్టీతోనే న్యాయం.. లాయర్ బాబు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం  మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో లాయర్ బాబు. నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. సుభాన్ మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరూక్ గారికి స్థానం కల్పించారన్నారు ముస్లిం మైనార్టీలకు వర్క్స్  బోర్డ్ ఏర్పాటు చేసి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో క్యాబినెట్ మంత్రిగా ఎన్ఎండి ఫరూక్ శాసన మండల చైర్మన్ గా షరీఫ్ కు అవకాశం కల్పించారన్నారు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు మైనార్టీలకు దుకాణ్ మఖాన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మసీద్ రిపేర్లకు రుణాలు షాదిఖానాలు మక్కా  వెళ్లేవారికి  అన్ని విధాల సహకరించడం పేద ముస్లిం మహిళలకు దులహన్ పెళ్ళికానుక పథకం రంజాన్ తోఫా మసీదు ఇమామ్లకు మౌజన్  జీతాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది అన్నారు  కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ జాకీర్ 5 వార్డు మెంబర్ మదర్సా ఫారుక్ చాంద్ భాషా నూర్ భాషా రబ్బాని నజీర్ హుస్సేన్ హుస్సేన్ వలి జుబేర్ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author