NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత

1 min read

గౌరు చరిత రెడ్డి

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  పాణ్యo నియోజకవర్గo పాణ్యo టౌన్ లోని జిల్లా పరిషత్ హస్కూల్ గ్రౌండ్ లో కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాల పురుషుల హోమ్ టీమ్ కబడ్డీ పోటీలు మరియు ఓపెన్ జాతీయ స్థాయి మహిళల కబడ్డీ పోటీలో ఫైనల్ గా మహిళ జట్లు చెన్నై,గుజరాత్ జట్లు మరియు పురుషుల జట్లు గొనిగండ్ల, బండి ఆత్మకూరు  ఫైనల్ గా వచ్చిన ఈ జట్లకు టాస్ వేసి ప్రారంభించి,గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయారామి రెడ్డి, ఎంపీటీసీ రంగ రమేష్,మండల నాయకులు లాయర్ బాబు,కుమార్ రెడ్డి, సుభాన్,ఇప్ప సుధాకర్,సురేంద్ర,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author