NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు కీలక సూచన !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో ఉన్న భారత రాయబారి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు కర్ఫ్యూ ఎత్తేశాక కల్లోలిత ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వైపు తరలివెళ్లాలని సూచించింది. రవాణ మార్గంగా రైళ్లను ఎంచుకోవడం మేలని తెలిపింది. ఉక్రెయిన్ ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితి లేదని లేదా ఏ కారణం చేతనైనా బయటకు వెళ్లలేమని భావించేవారు వేచి ఉండాలని తెలిపింది.

               

About Author