PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీమిండియా వ‌న్డే కెఫ్ట‌న్ గా కేఎల్. రాహుల్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీమిండియా వ‌న్డే కెఫ్ట‌న్ గా కేఎల్.రాహుల్ ఎంపిక‌య్యాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. గాయం నుంచి రోహిత్‌ శర్మ కోలుకోకపోవడంతో కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ఐపీఎల్‌ 2021 దేశీయ స్టార్లు వెంకటేశ్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లతో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు.

                                         

About Author