NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తులతో కిక్కిరిసిన..కొత్తూరు శ్రీవల్లి  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం..

1 min read

పల్లెవెలుగు వెబ్, పాణ్యం: కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి  ప్రధాన అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలను పంపిణీ చేశారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోస్తు ఏర్పాటు చేశారు.

About Author