NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుప్పం టీడీపీ నేత అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం ఉదయం రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రూరల్ పీఎస్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక కోర్టులో హాజరుపరిచారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు. అయితే వైసీపీ నేతలకు బదులు.. 60 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. దీనిలో భాగంగా ఇవాళ రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

                                                              

About Author