PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. 17 మంది విద్యార్థులు డీబార్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాయలసీ యూనివర్సిటీలో పరిధిలోని డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 17 మంది డీబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కె. విశ్వనాథరెడ్డి తెలిపారు. జిల్లాలోని 75 పరీక్షా కేంద్రాల్లో 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 3,209 మంది దరఖాస్తు చేసుకోగా 2,914, మధ్యాహ్నం 5వ సెమిస్టర్‌ 6,461 దరఖాస్తు చేసుకోగా 5,771 హాజరయ్యారని తెలిపారు.

                         

About Author