PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. ఆర్టీసీ కండక్ట‌ర్ పై దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా నందికొట్కూరులో ఆత్మకూరు ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. బస్సు ఆపనందుకు కండక్టర్‌పై ప్రయాణికులు దాడి చేశారు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు గత రాత్రి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీంతో డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

                                    

About Author