NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం కి కృతజ్ఞతలు తెలిపిన కర్నూలు జిల్లా కురువ సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు మేయర్ గా కురువ గడ్డం రామకృష్ణ సతీమణి 25 వ వార్డ్ కార్పొరేటర్ చిట్రా సత్యనారాయణమ్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందుకు సిఎం కురువ మహిళను గుర్తించినందుకు  జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా కురువ సంఘము తరపున  కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము . ఈ పదవి కురువలకు వరించేందుకు సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలకు రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు సజ్జల రామకృష్ణ రెడ్డి కి ధన్యవాదములు .ఈ సందర్బంగా కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న జిల్లా మహిళా కురువ సంఘము అధ్యక్షులు టి .లీలమ్మ ,జిల్లా నాయకులు టి .పాలసుంకన్న ,పెద్దపాడు ధనుంజయ ,నగర సంఘం అధ్యక్షులు తవుడు శ్రీనివాసుడులు ,పెదపాడు పుల్లన్న సత్యనారాయణమ్మ కు అభినందనలు తెలిపారు .

About Author