NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్  జిల్లా మహిళావిభాగం కమిటి ఎన్నిక (ఏపి జేఏసి)

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏపి జేఏసి అమరావతి కర్నూల్ జిల్లా మహిళా విభాగం ఆవిర్భావ సమావేశం ఈ సమావేశంలో కర్నూల్  జిల్లా మహిళావిభాగం కమిటి ఎన్నిక జరిగింది. కర్నూల్ జిల్లా మహిళావిభాగం ఛైర్పర్సన్ గా S. మల్లేశ్వరమ్మ(పంచాయతీ రాజ్ ), ప్రధాన కార్యదర్శి గా  sk. ముంతాజ్ (జ్యూడిషియల్)తో పాటు  వివిధ డిపార్టు మెంటులకు చెందిన మరో 10 మందిని ఎంపికచేసారు. కర్నూల్ జిల్లా  ఏపీజేఏసీ చైర్మన్ V.  కుమార్ రెడ్డి  ప్రధాన కార్యదర్శి శ్రీ K. Y. కృష్ణా  ల అధ్యక్షతన జరిగిన,  ఈసమావేశంలో ఏపిజేఏసి అమరావతి  రాష్ట్ర ట్రెజరర్ శ్రీ మురళీకృష్ణ నాయుడు ,  రాష్ట్ర మహిళా విభాగ ఛైర్ పర్సన్ పారేలక్ష్మి, ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి , అసోసియేట్ చైర్మన్ సైకం శివకుమారి రెడ్డి  వివిధ సంఘ నాయకులు,  అధికసంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author