PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు .. అహోబిలం అట‌వీ ప్రాంతంలో భార్య‌భ‌ర్త‌లు మిస్సింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ఇద్దరు దంపతులు అదృశ్యమయ్యారు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జంట గత రెండు రోజులు ఆచూకీ దొరకడం లేదు. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

                                        

About Author