PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇళ్ళ పట్టాలు అందజేసిన కర్నూలు ఎంఎల్​ఏ హాఫిజ్ ఖాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 8వ వార్డు పెద్దపడాఖానా నందు 17కుటుంబలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నో ఏళ్లగా నెలకొలిన సమస్యకు స్వస్తి పలికిన కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ పెద్దపడాఖానా నందు ఎన్నో ఏళ్లగా అక్కడే నివాసం ఉంటున్నా పేద ప్రజలు ఎన్నో ప్రభుత్వల నాయకులు ద్రుష్టికి తీసుకోని పోయిన వారికి నివాసం ఉండే ఇంటికి పట్టా మాత్రం మంజూరు చేయడం సాధ్యపడలేదు…వారిని ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు గడప గడపకు మన ప్రభుత్వంలో కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ ని కలిసి వారి సమస్య వివరించడంతో సమస్యను ఉన్నత అధికారుల ద్రుష్టికి తీసికెళ్లి వారి పట్టా మంజూరు చేసే విధంగా కృషి చేయడంతో అక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా కన్నీటి భాష్పలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజే 17కుటుంబలకు సచివాలయం దెగ్గర కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ వైస్సార్సీపీ వార్డు ఇంచార్జి అబ్రార్  చేతుల మీదగా అక్కడి వారికీ ఇళ్ల పట్టాలను పంపిణి చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author