NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాక్‌పాట్‌ కొట్టిన క‌ర్నూలు విద్యార్థి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు ఐఐఐటీడీఎంకు చెందిన విద్యార్థి దీపక్‌ రాథోడ్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో అమెజాన్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్‌ రాథోడ్‌ 2018లో కర్నూలు ఐఐఐటీడీఎంలో సీఎస్‌ఈ కోర్సులో చేరాడు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎంకు చెందిన బీటెక్‌ విద్యార్థులు పలువురు 20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

                                               

About Author