NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే … ఎంపీ సీట్లు కేటాయింపులో సీఎం ని కలిసిన కురువలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శుక్రవారం ఉదయం పెంచికలపాడు దగ్గర ముఖ్యమంత్రి ని కలిసి జిల్లాలో 4 లక్షల ఓట్లు కలిగిన కురువలకు ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేసారని ,మరియు కురువల సమస్యల గురించి కర్నూలు జిల్లా కురువ సంఘము ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి జిల్లా కురువ మహిళా అధ్యక్షురాలు టి .శ్రీలీలమ్మ ,కలిసి వివరించడం జరిగింది,కురువలకు తప్పకుండ న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది .

About Author