PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“లక్ష దీపోత్సవం”

1 min read

పల్లెవెలుగు, వెబ్​ యాగంటి: రేపు యాగంటి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష దీపోత్సవం కార్యక్రమానికి టీటీడీ చైర్మన్, గౌరవనీయులు,పెద్దలు శ్రీ.వైవీ. సుబ్బారెడ్డి గారు,టీటీడీ ఈవో.ధర్మారెడ్డి గారు రానున్నారు.కావున లక్ష దీపోత్సవం పనులను పర్యవేక్షిస్తూ పనుల్లో నిమగ్నమయిన మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,శ్రీమతి.కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు,యువనేత శ్రీ.కాటసాని శివ నరసింహ రెడ్డి గారు.ఎమ్యెల్యే దంపతులతో పాటు యాగంటి క్షేత్రంలోని దేవాలయ కమిటీ వారు రేపు జరగబోయే లక్ష దీపోత్సవం పనులను పర్యవేక్షిస్తున్నారు.

About Author