PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్ష రూ. సహాయం అందజేత..

1 min read

పల్లెవెలుగు,వెబ్​ శ్రీశైలం : శ్రీశైలం ట్రాన్స్కో పనిచేస్తున్న లేబర్ కాంట్రాక్టు సిబ్బంది కేశవ అనారోగ్య కారణాలతో మరణించాడు వీరి కుటుంబానికి సభ్యులకు లక్ష రూపాయలు శ్రీశైల దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి యల్లా శేఖర్ రెడ్డి ద్వారా కడపకు జిల్లా చెందిన వెంకట సూర్యనారాయణ చౌదరి ద్వారా శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి కేశవ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ల సత్రం మేనేజర్ నారాయణ రెడ్డి శ్రీశైల దేవస్థానం ఏఈఓ మోహన్ ట్రాన్స్కో ఏ ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

About Author