PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2వ సారి  డీసీసీ అధ్యక్షులు గా లక్ష్మీ నరసింహ యాదవ్ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్నికైన శ్రీ జే లక్ష్మీ నరసింహ యాదవ్  ఈ విధంగా లక్ష్మీ నరసింహ యాదవ్  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇవ్వడం చాలా సంతోషం త్వరలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం  త్వరలోనే నియమిస్తం అని పేర్కొన్నారు 2024 లో ఆంధ్రప్రదేశ్ లో మరియు కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు . ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గేకి , మాజీ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీకి , శ్రీమతి సోనియా గాంధీకి , జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కెసి వేణుగోపాల్కి , రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజుకి , CWC మెంబర్ శ్రీ రఘువీర రెడ్డికి , ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మస్తాన్ వలికి , నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు ధన్యవాదములు అని పేర్కొన్నారు.

About Author