NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత స్వాతంత్ర్య సమరంలో అగ్రగణ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం : ఆజాద్ హింద్ ఫౌజ్‌ వ్యవస్థాపకులు “శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. RVF, AIFB, AISB పాణ్యం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శ్రీ. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్బంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్ అల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ మండలం నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. స్వతంత్రము సంపాదించడం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేయడం కోసం యూవత ను ఎంతో మందికి స్ఫూర్తి ఆజాద్ హిందూ పౌజు దళపతి ని నియమించాడు 75 సంవత్సరాలు అవుతుందని వ్యవస్థ మారడంలేదన్నారు ఆడవారిపట్ల చట్టాలు ఏర్పాటు చేసిన అలాగే ఉన్నాయి ఇప్పటికైనా మారి మహిళలు కు భద్రత రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతయ్య మాట్లాడుతూ భవిష్యత్తు లో యూవత ముందుకు వచ్చి ప్రతి మనిషి ఒక సైనికుడిలా పనిచేసి దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఈ కార్యక్రమం లో kj శ్రీనివాస్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author