PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఎస్​ ధర్నా లో పాల్లొంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కర్నూలు మండలంలో వసంత నగర్ ప్రాథమిక పాఠశాల లో  పని చేయుచున్న ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్తో రాష్ర్ట కో ఛైర్మన్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాప్తో ఇంఛార్జి కె ప్రకాష్ రావుకి సెప్టెంబర్ 1 వ తేది CPS ధర్నా లో పాల్గొనకుడదని , ధర్నా లో పాల్గొన్న యెడల కర్నూలు తాలూకా పోలీసు వారు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియ చేస్తూ పాఠశాల యందు ముందస్తు నోటీస్ ను అందజేయడం జరిగింది.

About Author