PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13 ఏళ్ల బాలుడి పై చిరుత దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌కాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దిగుమెట్ట అటవీప్రాంతంలో చిరుత కలకలం రేగింది. 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడికి పాల్పడింది. ఈ దాడిలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దాంతో ఆ గ్రామస్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు.

                                         

About Author