PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించుకుందాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించుకుందాం అని డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.ఈ సందర్భంగా సోమవారం ప్యాపిలి మండలం, బోంచెరువుపల్లె గ్రామం, బావిపల్లె గ్రామం,నేరేడుచర్ల, గ్రామం, రాచర్ల గ్రామాలలో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి తెలుగుదేశంపార్టీ నాయకులతో కలసి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బోంచెరువుపల్లె గ్రామంలో గత కొన్ని రోజులు క్రిందట కరెంటు షాక్ కు గురై మరణించిన బాలక్రిష్ణ కుటుంబ సభ్యులను పారామర్శించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్ ,రాష్ట్ర తెదేపా కార్యదర్శి వలసల రామకృష్ణ ,డోన్ నియోజకవర్గ టిడిపి పరిశీలకులు కాటమయ్య ,మాజీ ఎంపీపీ ఆర్.ఈ.రాఘవేంద్ర‌ ,ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య , నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి రాంమోహన్ యాదవ్ , నియోజకవర్గ టిడిపి బిసి సెల్ నాయకులు నాగేంద్ర , నంద్యాల జిల్లా టిడిపి రైతు కమిటీ ఉపాధ్యక్షులు బట్ట సత్యం, నంద్యాల జిల్లా టిడిపి రైతు కమిటీ కార్యదర్శి జలదుర్గం విష్ణు,ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి మెట్టుపల్లె సుదర్శన్ , నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు , నంద్యాల జిల్లా టిడిపి తెలుగు యువత కమిటీ నాయకులు బోరెడ్డి అభిలాష్ రెడ్డి , డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.

About Author