PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మొహరం’ను.. ఘనంగా నిర్వహిద్దాం

1 min read

వైసీపీ నేత గాలివీటి విజయసాగర్ రెడ్డి (మధనరెడ్డి)

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:  హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే మొహరమ్ పండుగని ప్రజల ఆనందోత్సాహాలమధ్య ఘనంగా నిర్వహించాలని రాజంపేట నియోజకవర్గ వైసీపీ నేత విజయసాగర్ రెడ్డి(మదన్ రెడ్డి)పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహరం పండుగను  పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమాల ను ఘనంగా నిర్వహించాలని పండుగ నిర్వహణకు తన వంతుగా 20000/-ల రూపాయల విరాళం అందించారు. మొహరం పండగ నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author