PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెదేపాకి పట్టం కడతాం.. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: తెలుగు దేశం పార్టీకి పట్టం కడతాం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని మాజీ ఎంపీపీ ఆర్ ఇ. రాఘవేంద్ర అన్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాల కాలనీలో సోమవారం కార్యక్రమం ప్యాపిలి మండల టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఇ .నాగరాజు, విష్ణువర్ధన్, మాజీ ఎంపీటీసీ శివ శేఖర్, ఎంపిటిసి సలాం, మాజీ ఎంపీటీసీ లక్ష్మన్న, కిట్టు, కురువ కృష్ణమూర్తి, రామంజి, కిట్టు ,కొత్త రాయుడు, టి రాజు కరీం, నాగేశ్వరరావు, వైవి మద్దయ్య ,లక్ష్మన్న, టీ ధనుంజయ, వార్డు మెంబర్ తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.

About Author